హైదరాబాద్
అఖిల భారత మహిళ సంఘం ధర్నా
హైదరాబాద్:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆందోలన నిర్వహిస్తున్నారు.
అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్ర పేలుడు
నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రెస్ క్లబ్లో వేదిక భేటీ
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
బహిరంగ సభ
హైదరాబాద్: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్,కిరణ్ బేడి హాజరుకానున్నారు.
తాజావార్తలు
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్కార్డులకూ ఎసరు..
- బంగ్లాదేశ్లో ఘోర విషాదం
- ఆపరేషన్ సిందూర్తో ప్రపంచం చూపు మనవైపు..
- కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- మరిన్ని వార్తలు