మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని …
హైదరాబాద్ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప …
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో తనను క్షమించాలన్న తుమ్మల రంగారావు అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. మెజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని రంగారావుకు కోర్టు …
ఉమేష్కుమార్ హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఉమేష్కుమార్పై ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల 25వ తేదీలోపు …
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్ కలాం నిరాకరించారు.తృణమూల్ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా ప్రకటన …
హైదరాబాద్: జగన్ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 …