జిల్లా వార్తలు
యడ్యూరప్పకు ముందస్తు బెయిల్ మంజురు
బెంగుళూర్:అక్రమాలు వీటికి సంబందించిన కేసుల్లో యడ్యూరప్ప అతని కుటుంబానికి ముందస్తు బెయిల్ కోర్టు మంజురు చేసింది.
ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.
రేపు ఢిల్లీకి కిరణ్, బోత్స
హైదరాబాద్: రేపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.
తాజావార్తలు
- లిక్కర్ లారీ బోల్తా
- యూరియా కోసం రైతుల తిప్పలు
- కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- మరిన్ని వార్తలు