తెలంగాణ

ఉప్పల్‌లో ఆకస్మిక తనిఖీలు: ప్రజల సమస్యలపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

ఉప్పల్ మే 05 ( జనం సాక్షి ):ఉప్పల్ ప్రాంతంలో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్ర అవగాహన కోసం ఎంఎంసీ …

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

                రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం.. ఇంటి స్థలం పేరు మార్పిడి కోసం లంచం …

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఉర్కొండ మే 05, ( జనం సాక్షి ) : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం రోజు ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట …

కమిషన్ల కక్కుర్తి డస్ట్ రోడ్డుకు పచ్చజెండా!

        ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ బరితెగింపు అధికారుల పర్యవేక్షణ శూన్యం అంతా కాంట్రాక్టరే సుప్రీం! బాలకార్మికులను పంపించి మమ నాణ్యతపై నోరు …

ఎట్టకేలకు స్పందించిన హైడ్రా

మే 4,జనం సాక్షి:ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా …

పూడూర్ మండలం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్

పూడూర్ జనం సాక్షి :పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని సోమవారం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్ పూడూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని …

కార్మిక, రైతాంగ పోరాటాలను తీవ్రం చేద్దాం

            పోచంపల్లిలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మే డే వేడుకలు భూదాన్ పోచంపల్లి, మే 5 (జనం …

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

హైదరాబాద్(జనంసాక్షి): బోరబండ జీహెచఎంసీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ మాజిద్ అలీఖాన్ …

తెలంగాణకు పొంచిఉన్న ‘హీట్‌వేవ’ ముప్ప్పు

` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు …

అకాల వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

` ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు ` వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ` కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా …

తాజావార్తలు