తెలంగాణ

బావిలో ఈతకు వెళ్లి గల్లంతై వ్యక్తి మృతి

బచ్చన్నపేట మే 3 ( జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో లో బావిలో ఈతకు వెళ్లిన యువకుడు శనివారం గల్లంతై ఆదివారం ఉదయం శవమైన …

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆదివరాహ దేవస్థానం చైర్మన్ ముస్త్యాల దామోదర్

మంథని, ( జనంసాక్షి ): పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ ఆదివరాహ దేవస్థానం నూతన చైర్మన్ గా ఇటీవల ప్రమాణ స్వీకారం …

దేశమే దేహం.. ధర్మమే ప్రాణం అంటూ ఉప్పల్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం

ఉప్పల్, మే 3 (జనం సాక్షి): “దేశమే దేహం.. ధర్మమే ప్రాణం” అనే నినాదంతో, “హిందువులంతా కదులుదాం – హిందూ శక్తి చాటుదాం” లక్ష్యంగా హిందూ సమ్మేళన …

ఘనంగా మే డే ఉత్సవాలు

గుండాల మే 2 ( జనం సాక్షి )గుండాల మండల వ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా మండల పరిధిలోని వస్తాకొండూర్ గ్రామంలో …

సదాశివపేటలో ఘనంగా మేడే వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

          సదాశివపేట మే 1(జనం సాక్షి)సదాశివపేటలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోని పౌర సరఫరాల గోదాం వద్ద …

కన్నుల పండుగగా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం

గంభీరావుపేట మే02 (జనంసాక్షి):రాజన్నసిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవలు కన్నులపండుగ కొనసాగుతు న్నాయి అందులో భాగంగా శనివారం …

అమానవీయం చెత్తకుప్పలో నవజాత శిశువు మృతదేహం

జడ్చర్ల, మే 1 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి ఒడిలో ఉండాల్సిన పసికందు, పుట్టిన గంటల్లోనే నిర్దయగా చెత్తకుప్ప పాలైన …

అంబులెన్స్‌లో క్షేమంగా ప్రసవం

ప్రాణాలు నిలిపిన 108 సిబ్బంది.. గంభీరావుపేట మే 01( జనం సాక్షి): గంభీరావుపేట మండలంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక గర్భిణికి ప్రాణదాతలుగా నిలిచారు. గంభీరావుపేట …

మండలవ్యాప్తంగాఅంతర్జాతీయ కార్మిక దినోత్సవం

        జెండాను ఆవిష్కరించిన కార్మికుల సంఘాల అధ్యక్షులు, గుడికడి కుమార్, బిక్షపతి, సిద్ధిరాములు, సెస్ సిబ్బంది… గంభీరావుపేట మే 01(జనం సాక్షి);గంభీరావుపేట మండల …

నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు

                మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితునికి 7 సంవత్సరాల జైలు శిక్ష: నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్ 30,జనం …

తాజావార్తలు