మహబూబాబాద్

ఫ్రీడమ్ రన్ లో పాల్గొందాం దేశభక్తిని చాటుదాం :ఎస్సై కే జగదీష్

దంతాలపల్లి ఆగస్టు 10 జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 11న ఉదయం 06:00 గంటలకు పోలీస్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించే 2కె ఫ్రీడమ్ …

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ ఆధ్వర్యం …

జాతీయ సమైక్యత పెంపొందించటకై పోస్టల్ సిబ్బంది బైక్ ర్యాలీ.

తొర్రూర్ ,ఆగస్టు  (జనంసాక్షి)   డివిజన్ కేంద్రంలో ఆజాద్ కి  హింద్ మహోత్సవం లో  భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ను నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ పోస్టల్ …

కింది స్థాయి ఉద్యోగులతో కాళ్ళ చెప్పులు కడిగిపించుకున్న కురవి పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి.

కురవి ఆగస్టు -9 జనం సాక్షి న్యూస్ మహబూబూబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం….. చిన్న స్థాయి ఉద్యోగులతో కాళ్ళకు వేసుకున్న చెప్పులను కడిగించు కున్న వైనం……కురవి …

ఇంటింట జాతీయ జెండా పంపిణీ

  డోర్నకల్ ఆగస్టు 8 (జనం సాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక చైర్మన్ వాంకుడోత్ వీరన్న,వైస్ చైర్మన్ కేశబోయిన …

మొదటి రోజు గాంధీ సినిమా చూసిన 3462 మంది విద్యార్ధిని, విద్యార్థులు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్9(జనంసాక్షి) జిల్లాలోనీ 16 మండలాల్లోనీ 3462 మంది విద్యార్థిని, విద్యార్థులు మొదటి రోజు ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని చూసారని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడొక …

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగర వేయాలి

-75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జెండాలు పంపిణీ -జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్9(జనంసాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం …

ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర ఆగస్టు 09(జనం సాక్షి ) స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కెసిఆర్ స్వీయ …

అందరు ఉన్న అనాధ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ సుష్మ గౌడ్

దంతాలపల్లి ఆగస్టు 9 జనంసాక్షి అందరు ఉన్న అనాధ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు మండలంలోని బొడ్లాడ గ్రామ సర్పంచ్ మండ సుష్మా గౌడ్ వివరాల్లోకి …

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఆగస్ట్ -09 జనం సాక్షి: జాతీయ భావం పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. …