మహబూబాబాద్

పోస్టల్ శాఖలో తక్కువ ధరకే జాతీయ జెండాలు

కొత్తగూడ జనంసాక్షి:ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా స్వాత్రంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.హర్‌ ఘర్ తిరంగా ప్రచారానికి పోస్టల్ శాఖా తమ వంతుగా …

సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

  కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు ద్వి సప్తాహ కార్యక్రమంలో …

లంబాడీల ఐక్యవేదిక నాయకుల ముందస్తు అరెస్టు

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున …

శ్రీకాంత్ రెడ్డి కి నివాళులు అర్పించిన ఎంపీపీ, మార్కెట్ చైర్మన్

  కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి /మండలంలోని దన్నసరి గ్రామ వాస్తవ్యులు శ్రీకాంత్ రెడ్డి మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ ఓలం చంద్రమోహన్,మార్కెట్ …

పోస్ట్ ఆఫీస్ ల్లో జాతీయ పతాకం 25 రూపాయలకు విక్రయం

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు ద్వి సప్తాహ కార్యక్రమంలో భాగంగా …

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి…

వివరాలు తెలియజేసిన ఎస్సై రమేష్ బాబు   కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన …

హిందూ,ముస్లీం ల ఐక్యత కు ప్రతీక పీర్ల పండగ

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / మొహరం పండగ సందర్భంగా మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో ముస్లిం మతస్థులు గ్రామములోని అన్ని వీధుల్లో పీర్ల సవారీలను ఊరేగింపు …

జేఈఈ మెయిన్స్ లో ర్యాంకు సాధించిన నాలి శివకుమార్

పెద్దవంగర, ఆగస్టు 08(జనం సాక్షి ) పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన నాలి శివకుమార్ జేఈఈ మెయిన్స్ 2022 లో ఆల్ ఇండియా 4400 ర్యాంకు …

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షి గా తెలిపిన హామీలను నెరవేర్చకపోవడం శోచనీయం

వీఆర్ఏల జేఏసీ జిల్లా అధ్యక్షులు బెజ్జం భరత్ కుమార్ కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి  / రాష్ట్రవ్యాప్తంగా   విఆర్ఎ లు  స్థానిక తహసిల్దార్ కార్యాలయాల ఎదుట …

పోస్ట్ ఆఫీస్ ల్లో జాతీయ పతాకం 25 రూపాయలకు విక్రయం

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు ద్వి సప్తాహ కార్యక్రమంలో భాగంగా …