Featured News

సిరిసిల్లలో బగ్గుమంటున్న తెలంగాణ వాదులు

సిరిసిల్ల: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టేందకు సిరిసిల్ల చేరుకోగానే తెలంగాణ వాదులు తెలంగాణపై వైకరి చెప్పాలని ప్రజాసామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేశారు. విజయమ్మ పర్యటను …

జూబ్లీహిల్స్‌లో బారి కేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై..

చిల్లరవ్యాపారుల ఆగ్రహం న్యూఢిల్లీ : చిల్ల వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో జీవనోపాదిని కీలకమైన అనేక మంది చిల్లవ్యాపారాలు కొనసా గిస్తున్నా రు. …

ప్రథమ పౌరునిగా అత్యుత్తమ సేవలందిస్తా..

దేశ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేస్తా ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. దేశ …

పార్లమెంట్‌లో ‘సమైక్య’ ప్లకార్డు పట్టిన జగన్‌ పార్టీ

తెలంగాణలోకి ఎట్ల వస్తరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్సార్‌సీపి చేపట్టిన చేనేత …

ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా …

దారిపొడవునా విజయమ్మను అడ్డుకోండి

మన నేతన్నల ఆత్మహత్యలకు సీమాంధ్రులే కారణం తెలంగాణపై వైఖరి చెప్పాకే మన గడ్డపై విజయమ్మ అడుగుపెట్టాలి వైఖరి చెప్పకుండా వస్తాననడం అప్రజాస్వామికం తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చడం రాజకీయ …

కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒప్పటి వరకూ 11 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మిగిలిఉన్న 17రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్లలెక్కింపు రాత్రి …

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. …

తెలంగాణపై కేంద్రం దృష్టి : బొత్స

న్యూఢిల్లీ, జూలై 21 : తెలంగాణపై కేంద్రం దృష్టి సారించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర …