Featured News

మారుతి సుజుకీ కంపెనీ లాకౌట్‌

హర్యానాలో కార్మికుల నోట్లో మన్ను హర్యానా : హర్యానా రాష్ట్రంలోని మానేసార్‌లో కిందటి బుధవారం మారుతి సుజుకి కంపెనీలో జరిగిన ఘర్షణలో జనరల్‌ మేనేజర్‌ అవనీష్‌ కుమార్‌ …

భారీ వర్షంతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలం

ఇల్లుకూలి 9 మంది మృతి లోతట్లు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితులను ఆదుకుంటామని హామీ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏకధాటి వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. …

జశ్వంత్‌ నామినేషన్‌

ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో …

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది …

భారీ వర్షంలో పోరుబిడ్డ యాదిరెడ్డికి

అడ్వకేట్‌ జేఏసీ అశ్రునివాళి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్లమెంట్‌ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న …

రంజాన్‌ ముబారక్‌

నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం ముస్తాబైన మసీదులు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేడు …

యాదిరెడ్డి నీ త్యాగం వృధాకాదు

నీ యాదిలో తెలంగాణ సాధిస్తాం తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలే ఏపీభవన్‌కు యాదిరెడ్డి బౌతికకాయాన్ని రాయియ్యలేదు ఎక్కడ లేచి జైతెలంగాణ అంటాడో అని భయపడ్డారు హైదరాబాద్‌, జూలై …

ఓయూలో కొలిమంటుకుంటున్న జాడ

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ షషమళ్లీ పేలిన భాష్పవాయుగోళాలు.. భగ్గుమన్న వర్సిటీ హైదరాబాద్‌, జూలై 19 : ఓయులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కొందర్ని అరెస్టు …

బసగూడ ఎన్‌కౌంటర్‌ మరో జలియన్‌వాలాబాగ్‌

అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్‌ కూడా మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని …

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ …