Featured News

మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని …

భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన …

ఒలంపిక్స్‌కు కౌంట్‌డౌన్‌..

ప్రపంచ క్రీడా సంగ్రామానికి సర్వం సిద్ధం భారీస్థాయిలో ఓపెనింగ్‌ సెర్మనీ లండన్‌, జూలై 26 (జనంసాక్షి) : యావత్‌ ప్రపంచం వేచి చూస్తోన్న ఒలింపిక్స్‌ మహా సంబరానికి …

మంత్రి పార్థసారథిóకి రెండునెలల జైలు

ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు హైదరాబాద్‌, జూలై 25 : ఫెరా నిబంధనలు ఉల్లంఘన కేసులో మంత్రి పార్ధసారధికి రెండు నెలల జైలుశిక్ష, కెపిఆర్‌ కంపెనీకి రూ.5.15 …

అన్నా బృందం మలిదశ పోరు

దీక్ష ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 25 : పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావటంతో పాటు ఎంపిలపై నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని …

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

నడిరోడ్డుపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి రాయికల్‌ (జగిత్యాల),జూలై25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వ్యక్తి ఆత్మబలిదానానికి దారితీసింది …

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతా: ప్రణబ్‌

న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, …

దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ : భారత్‌ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హల్లో ఉదయం 11.30గంటలకు సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కాపాడియా అయనతో …

టైగర్‌ రిజర్వ్‌డ్‌ ఫాారెస్టుల్లో పర్యాటకులను

అనుమతించొద్దు : సుప్రీం అదేశం పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ …

పోలవరం టెండర్లు రద్దు చేయండి

అవకతవకలపై విచారణ జరిపించండి ఈటెల డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి): పోలవరం టెండర్లను రద్దు చేయాలని, ఈ టెండర్ల వ్యవహారంపై సిటింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని …