Featured News

అద్వానీతో సంగ్మా భేటీ

ఢిల్లీ :  మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు.బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర …

హైదరాబాద్‌ నుంచి పరకాలకు టీఆర్‌ఎస్‌ ర్యాలీ

హైదరాబాద్‌ : పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం నగరంలోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీ నుంచి పరకాల వరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ …

జగన్‌ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై …

మహబూబాబాద్‌లో బండలిసిరిన ‘కొండా’.. పరకాలలో నిన్నెట్ల నమ్మాలె బంగారు కొండా?

తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు. ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్‌, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో …

భారత్‌ చైనా స్నేహం కొనసాగుతుంది : జింటావో

న్యూఢిల్లీ, జూన్‌ 7 (జనంసాక్షి ) గురువారం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణతో భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల మధ్య …

చిదంబరానికి చుక్కెదురు

చైన్నై:కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరానికి గురువారం మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలౌన పిటిషన్‌ తోసిపుచ్చాలని చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టివేసింది. విచారణను …

సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ …

శ్రీలక్ష్మి విచారణకు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌్‌ :  ఓబులాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనుమతి …

ఆలంపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం

ఏఆర్‌ఎస్సై , ఏఎస్సై దుర్మరణం ఆలంపూర్‌, జూన్‌ 6 (జనంసాక్షి): ఆలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. …

నాలుగో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి …