వార్తలు

బిఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ మే 16(జనం సాక్షి ) రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బ్యాగరీ శివ అకస్మాత్తుగా మృతి చెందగా గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త …

కవిత లిక్కర్‌ కేసు .. సీబీఐకి హైకోర్టు నోటీసులు

న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢల్లీి హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన …

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత్‌లో భాగం : ` అమిత్‌షా

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌.. భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (ంఎతిబి ూష్ట్రజీష్ట్ర) పునరుద్ఘాటించారు. …

తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి …

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు మే 15 (జనం సాక్షి)అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. …

రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

      దేవరకొండ జనం సాక్షి మే 15 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై …

తానూర్ లో కుక్కల దాడిలో ఇద్దరికీ వ్యక్తులకు గాయాలు

భైంసా మే 15 జనం సాక్షినిర్మల్ జిల్లా: తానూర్ మండల కేంద్రంలో కుక్కల దాడికి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన శ్రీనివాస్,నాయాాబాది లో కేబుల్ …

తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరం

తాండూరు మే 15 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరమని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి విచారం …

రాయల్ బెంగాల్ టైగర్ మృతి

నెహ్రూ జూ పార్క్ లోఅరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి  హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్  మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న …

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం …

తాజావార్తలు