వార్తలు

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

తిరుమల (జనంసాక్షి): ఇటీవల తిరుమలలో చిరుతల‌ సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన …

మావోయిస్టులపై ఉక్కుపాదం: మూడు రాష్ట్రాల సరిహద్దులో భీకర ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగట్ట, నాడ్‌పల్లి, పూజారి కాంకేర్ …

నలుగురు కాదు… విజయవాడలో 10 మంది ఉగ్రవాదులు?

విజయవాడ(జనంసాక్షి): సుమారు రెండు నెలల క్రితం, కేంద్ర నిఘా వర్గాలు నలుగురు అనుమానిత సిమి సానుభూతిపరులకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ …

సీఐడీ కస్టడీకి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు

విజయవాడ (జనంసాక్షి):  బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. …

ఈ స‌మ‌యంలో ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటిస్తే బెట‌ర్: ఐక్య‌రాజ్యస‌మితి

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన పాశ‌విక ఉగ్ర‌దాడిని ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌ర్యాట‌కుల‌పై ముష్క‌రులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 26 మంది ప్రాణాలు …

ఇళ్ల‌లో ఐఈడీలు అమ‌ర్చి… సైన్యానికి ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాదుల ట్రాప్‌..?

జ‌మ్మూక‌శ్మీర్ (జనంసాక్షి): ప‌హ‌ల్గామ్ లో న‌ర‌మేధం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, ఆషిఫ్‌ షేక్ త‌మ‌ను వెతుక్కుంటూ సైన్యం వ‌స్తుంద‌ని భావించి.. త‌మ …

పాక్ ఉప ప్ర‌ధాని వ్యాఖ్య‌లు… ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లే ఉన్నాయి: డానిష్ కనేరియా

పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన వారి విష‌యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ఈ పాశ‌విక‌ దాడికి పాల్పడిన …

ఉగ్ర‌వాదుల‌కు ప్ర‌ధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్‌

జమ్మూకశ్మీర్‌ (జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం …

దండకారణ్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్.. 5000 బలగాలతో గాలింపు

తెలంగాణ (జనంసాక్షి) : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా భద్రతా …

పహల్గాంలో ఉగ్రదాడి.. విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చేశారు!

జ‌మ్మూక‌శ్మీర్‌ (జనంసాక్షి) : జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడిలో విశాఖ‌ప‌ట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్ర‌మౌళి మృతిచెందారు. పారిపోతున్న ఆయ‌న్ను వెంబడించి మరీ కాల్చి …

తాజావార్తలు