` రెండు కేసుల్లో దోషిగా ప్రకటించడంతో కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయిన మాజీ మంత్రి
హైదరాబాద్,జనవరి 12(జనంసాక్షి): మాజీమంత్రి శంకర్ రావుకు రెండు కేసుల్లో ప్రజా ప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2వేల రూపాయలు, మరో కేసులో రూ.1500 జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. భూ వివాదంలో అక్రమంగా చొరబడి.. బెదిరించారన్న అభియోగంపై షాద్నగర్లో నమోదైన కేసులో తీర్పు వెల్లడిరచింది. ఓ మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి బెదిరించారన్న కేసులోనూ తీర్పునిచ్చింది. రెండు కేసుల్లోనూ దోషిగా ప్రకటించడంతో శంకర్రావు కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయన్ను లేపి నీళ్లు తాగించడంతో కోలుకున్నారు. షాద్నగర్లో నమోదైన మరో బెదిరింపు కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసింది.
కుప్పకూలి కోర్టులోనే పడిపోయిన శంకర్రావు
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*