బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు గా మనియర్ పల్లి నర్సమ్మ
జహీరాబాద్ నవంబర్ 2 (జనంసాక్షి) బహుజన హక్కులు, ఆత్మగౌరవం, బహుజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేద్దాం అని బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు మనియర్ పల్లి నర్సమ్మ అన్నారు.సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గా మనియర్ పల్లి నర్సమ్మ ను నియమిస్తూ బి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్తరి మహేష్ నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఈ సందర్భంగా నర్సమ్మ
మాట్లాడుతూ అందరూ తన మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతీ పథకాన్ని పేద ప్రజలకు సైతం అందిస్తూ,ఎస్సి ఎస్టీ బిసి వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు గా మనియర్ పల్లి నర్సమ్మ
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..