తిరుపతి,ఆగస్ట్15(జనం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనాలు సమర్పించారు. తిరుచానూరు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్లోని కొందరు రైతులకు తీపి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Other News
- ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక
- ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే తిరిగికక్కిస్తాం
- బస్తీ దవాఖానాలకు మహర్దశ
- నల్ల చట్టాల రద్దు మినహా ప్రత్యామ్నాయం లేదు
- గొగొయ్కు జడ్ ప్లస్ భద్రత
- శశికళ సీరియస్
- ధరణిపై స్టే పొడగింపు
- నీతి ఆయోగ్ సీఎం కేసీఆర్తో భేటి
- అర్నబ్ తో జాతీయ భద్రతకు ముప్పు
- ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు