ఎల్బీ నగర్ (జనం సాక్షి ) తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై. సతీష్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుక్రవారం నాడు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి బొకే అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసిన. సందర్భంగా ముద్రబోయిన శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెరాస పార్టీలో కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని అన్నారు .ఇటూ ఉద్యమంలో పార్టీలో సతీష్ రెడ్డి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఆయనకు కార్పోరేషన్ చైర్మెన్ పదవీ ఇవ్వడం అభినందనీయమని అన్నారు .రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో
వై. సతీష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన : లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు
Other News
- నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు సుజిత్ రావు
- అక్రమంగా నిర్వహించిన రేషన్ బియ్యం పట్టివేత పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి
- అల్లుడి చేతిలో మామ హతం
- కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
- దళిత యూత్ కు రాజకీయాలకు సంబంధం లేదు
- టాటా స్టీల్ చెస్ ఇండియా మహిళల నాల్గవ టోర్నీ
- ఎమ్ ఆర్ ఓ ,మున్సిపల్ చైర్మన్ కు ఘన సన్మానం
- కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి
- విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన విద్య కమిటీ చైర్మన్ చంద్రశేఖర్
- *రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*