Cartoons

గ్యాస్ ధరలు తగ్గించాలంటూ హనుమకొండ జిల్లా కార్యదర్శి చిదురల సురేష్ నిరసన కార్యక్రమం నిర్వహించాడు

భీమదేవరపల్లి మండలం జులై (6) జనంసాక్షి న్యూస్ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు *శ్రీ బివి శ్రీనివాస్ మరియు రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ శివసేన రెడ్డి  ఆదేశాల …

పెద్ద చింతకుంట సర్పంచ్ పై గ్రామ‌స్తుల ఫిర్యాదు

విచారణ చేసిన అధికారులు నర్సాపూర్. ( జనం సాక్షి): పల్లె ప్రగతి పనులలో చేయని పనులకు చేసినట్లుగా  బిల్లులు  చేసుకొని నిధులు డ్రా  చేయ‌డంతో ఆ  సర్పంచ్ …

అదనపు కోర్టుల మంజూరి కి కృషి చేయాలి

హుజూర్ నగర్ జూన్ 6 (జనం సాక్షి): కక్షిదారులకు మెరుగైన  సేవలు, సత్వర న్యాయం  అందించుట కొరకు న్యాయవాదులు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ …

చెట్లు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి…

అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్.. జనగామ కలెక్టరేట్ జూలై 6(జనం సాక్షి):జిల్లాలో వర్షాలు పడుతుండడంతో వాతావరణం అనుకూలిస్తున్నందున హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని …

మన ఊరు- మనబడి, మన బస్తీ -మనబడి ప్రభుత్వ పాఠశాలల ఆన్లైన్ నమోదు వెంటనే పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  నల్గొండ బ్యూరో జనం  సాక్షి మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కింద ఎంపికైన …

జిల్లా పోలీస్ కార్యాలయం లోని విభాగాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ N. కోటిరెడ్డి ఐపిఎస్…

వికారాబాద్ జనం సాక్షి జూలై 6: ఈ రోజు జిల్లా ఎస్‌పి  పోలీసు కార్యాలయంలో అన్నీ విభాగాలను ఆకస్మికంగా తనికీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా Reception, …

సాధికారత మండల సమాఖ్య 13 వ వార్షిక సర్వసభ్య సమావేశం

కేసముద్రం జూలై 6జనం సాక్షి/మండల కేంద్రంలో బుధవారం శ్రీ శక్తి భవన్ కార్యాలయం నందు సాధికారత సహాయ సహకార పొదుపు పరపతి మరియు మార్కెటింగ్ మండల సమాఖ్య …

పారమితలో నూతన విధ్యా విధానానికి శ్రీకారం

స్థానిక మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో “ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ కార్యక్రమం” ను పాఠశాల ఛైర్మన్ డా: ఇ. ప్రసాదరావు రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉపాధ్యాయుని, …

హైదరాబాద్ లో ‘కొత్త సీ – 3’ని ఆవిష్కరించిన సిట్రోన్

ఖైరతాబాద్: జూలై 6 (జనం సాక్షి)  సిట్రోయెన్ తన రెండవ కారు న్యూ సీ – 3తో భారతదేశంలో తన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. కొత్త …

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు-

కాటారం జులై 06(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రనాయ కులు చంద్రుపట్ల సునీరేడ్డి.ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల …