అందరివాడు డిఎన్ఆర్..
ఊరుకొండ, డిసెంబర్ 2 (జనంసాక్షి):
పార్టీలకతీతంగా కుల మత బేద తారతమ్యం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరివాడు అనిపించుకుంటున్న మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) గొప్ప నాయకుడని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండలంలోని మాధారం మాధారం గ్రామానికి చెందిన అంకూరి సుశీలమ్మ(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, నిఖిలన్న యువసేన పేరిట రూ.5వేల తక్షణ ఆర్థికసహాయం అందజేశారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నిఖిలన్న యువసేన పేరిట, నిరుపేద కుటుంబీకుల అంతిమ సంస్కారాలకు 5వెలు మరియు నిరుపేద కుటుంబ అడబిడ్డలకు పెళ్లికానుకల పేరిట 5వేలు తక్షణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు తెలియజేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు
అందరివాడు డిఎన్ఆర్..
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..