అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
ప్రకాశం : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలమీద అత్యాచారాలను ఖండిస్తూ ప్రకాశంలో జరిగిన భారీ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు.