ఉన్నత స్థాయి విచారణ జరిపించాలీ: రాఘవులు

వాశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కాఘవులు డిమాండ్‌ చేశారు.