జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 22కు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రాష్ట్ర హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.