డీజీతో ముగిసిన చర్చలు
కొండాపూర్: కొండపూర్ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో ఏపీఎస్పీ డీజీ గౌతం సవాంగ్ చర్చలు ముగిశాయి. సెలవుల విఫయంలో పున:పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామని డీజీ తెలియజేశారు.
కొండాపూర్: కొండపూర్ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో ఏపీఎస్పీ డీజీ గౌతం సవాంగ్ చర్చలు ముగిశాయి. సెలవుల విఫయంలో పున:పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామని డీజీ తెలియజేశారు.