తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారం సర్వదర్శనానికి 7గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది.