వేదిక పైన కళాకారులు

హైరాబాద్‌ : తెలంగాణ కవాతు ప్రాంగణమైన నెక్లెస్‌రోడ్డుకు చేరుకునేందుకు తెరాస ర్యాలీ తెలంగాణ భవన్‌నుంచి ప్రారంభంమైంది వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా తెరాస నేతలు సభాస్థలికి బయలుదేరారు.