నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.