నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.