నిలిచిన యశ్వంతపూర్‌ -హౌరా ఎక్స్‌ప్రెస్‌

రాజమండ్రి: గోదావరి మూడో రైలు వంతెనపై సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపంతలెత్తింది. దీంతో అరగంట నుంచి యశ్వంతపూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది.