పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే

వరంగల్‌: వరంగల్‌ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్‌ నమోదయింది.