జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత రైతాంగం తరపున కోరుతున్నట్లు మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన తెలిపారు. గతంలో 320 కోట్లరూపాయలతో ఎస్టిమేషన్లు వేసిన కూడా దీని కంటే తర్వాత వేసిన చెన్నూర్ కు నిధులు కేటాయించారని అన్నారు. మంథని టేలండ్ ప్రాంతం కాబట్టి దాదాపు 30,000 వేల ఎకరాల భూమి నీళ్లు లేక బీడు గా మారిందని , ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బడ్జెట్ లో పోతారం లిఫ్టు కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత రైతు బిడ్డగా ప్రభుత్వం ను కోరుతున్నానని పేర్కొన్నారు.
బడ్జెట్ లో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలి – మంథని మాజీ జడ్పీటీసీ మూల సరోజన
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన