బహిరంగ సభ

హైదరాబాద్‌: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్‌,కిరణ్‌ బేడి హాజరుకానున్నారు.