బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి

హైదరాబాద్‌ : పట్టాభి, చలపతిరావు, రవిచంద్ర, బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయం రేపటికి వాయిదా పడింది.