మూడో రౌండ్లో సానియా-బేథని జోడి

లండన్‌:ఇండియన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అమెరికన్‌ క్రీడాకారిణి బేథని మెతక్‌ జంట వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు.సానియా జోడి 6-3,6-2 సెట్ల తేడాతో ఫ్రెంచ్‌ జంట స్టీఫెన్‌ ఫోర్జ్‌-క్రిస్టినా మ్లెడినోవిక్‌పై గెలుపొందారు.