రూ.2లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం

ఖమ్మం:భద్రాచలం మండలం కృష్ణవరం పాతవాగు ప్రాంతల్లో వ్యవసాశాఖ అధికారులు తనిఖీలు చేసున్నారు.రూ.2లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేస్తున్నాయి వారు తెలిపారు.