లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.