వరికి మద్దతు ధర పెంచినందుకు కృతజ్ఞతలు:సిఎం

హైదరాబాద్‌: వరికి మద్దతు ధర 170 రూపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి   హర్షం వ్యక్తం చేస్తూ యుపీఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.