శ్రీవారిదర్శనానికి భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం ఉదయం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు,ప్రత్యేక ప్రవేశదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.