సీఎం ఏరియల్‌ సర్వే అలస్యం

హైదరాబాద్‌: ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వూకు వెళ్లనున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన అలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన వేచి ఉన్నారు.