స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం
ముంబయి: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నీఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నీఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.