అంబానీకి జరిమానా విధించిన ప్రభుత్వం

reliance-plans-13-billion-projects-including-new-refineryబిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై కేంద్ర ప్రభుత్వం 1.55 బలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్త్తం రూ.10,332 కోట్లకు సమానంగా ఉంటుంది.. ఒఎన్‌జిసికి చెందిన చమురు గ్యాస క్షేత్రాల నుంచి అక్రమంగా నిల్వలు వెలికి తీసిందని ప్రభుత్వం విచారణ జరిపి ఈ జరిమానా విధించింది.