అఖిలపక్షం భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతను అఖిలపక్షం భేటీ అయ్యింది. రేపటి నుంచి పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాత నోట్ల రద్దు దరిమలా దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్లమెంటు సమావేశాలు సజావుగా అర్ధవంతంగా సాగేందుకు విపక్షాల సహకారాన్ని ప్రధాని కోరనున్నాmodi-us-visit-759రు.