అత్యవసర సమయాల్లో రక్త దానాన్ని చేస్తున్న యువ నాయకుడు బొల్లం రఘు

మల్లాపూర్ (జనంసా క్షి) ఆగస్టు 25
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువ నాయకుడు సుమన్ యూత్ సభ్యుడు బొల్లం రఘువర్ధన్ అనారోగ్యంతో ఆస్పత్రులలో రక్తం అవసరం ఉన్న బాధితులకు అత్యవసర సమయాల్లో ఈరోజు వరకు 12సార్లు రక్తన్ని ఇవ్వడమే కాకుండా మూడుసార్లు పెట్లెట్స్ కూడ ఇచ్చడు.