అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 5

దేశంలో అడ్డగోలుగా పెరుగుతున్న నిత్యవసర వస్తు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు జిఎస్టి పెంపు నిరుద్యోగం పెరుగుతున్న ఆర్థిక మధ్యమం అగ్నిపత్ రాష్ట్రంలో వరదల వల్ల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులునంది కంటి శ్రీధర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్లేదని సామాన్య మధ్యతరగతి ప్రజలుతీవ్రఆందోళనకుగురవుతున్నారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి సిఎల్ యాదగిరి కృష్ణ గౌడ్ వి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాసులు వంశీ ముదిరాజ్ పోల్కం వెంకటేష్ కొండా రాజేష్ గౌడ్ మహమ్మద్ అలీ వాసు సత్యనారాయణ శ్రీనివాస్ మల్లేష్ యాదవ్ బుజ్జి నాందాస్ రాజన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.