ఆత్మకూర్ రాయిగిరి మధ్యన రోడ్డు పనులు పూర్తి చేయాలి

ధర్నా చేస్తున్న ఎన్ ఎస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 20 (జనంసాక్షి) ఆత్మకూరు నుండి రాయిగిరి వరకు రోడ్డు పనుల పూర్తి చేయాలి ఎన్ ఎస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాయిపల్లి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భువనగిరి కి వెళలంటే చాలా ఇబంధిగా వుంది గుంతలు గుంతలుగా మారిన రోడ్లు తక్షణమే రోడ్ల పనులు పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెలుగురి రాజు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండెగానీ కిరణ్ పట్టణ అధ్యక్షులు లోడి మహేశ్ నాయకులు జెట్ట రవి బాషాబోయిన నవీన్ యాస సుభాష్ తండ గోపి జెట్ట నవీన్ గడ్డం హరీష్ సర్వేశ్ భరత్ నవీన్ మధు పవన్ సాయి రాజు తదితరులు పాల్గొన్నారు