ఆర్యవైశ్య కార్యవర్గానికి సన్మానం

బోథ్ (జనంసాక్షి) అదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కత్తూరి సంపత్, ఉపాధ్యక్షులుగా కత్తూరి విశ్వనాథ్ మరియు కోశాధికారిగా పాపిని వెంకటేష్ ఎన్నికై ఈ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా తోటి వ్యాపారస్తులు జీకే విలాస్, మెరుగు భోజన్న, మహేశ్వర ప్రసాద్, రాఘవి చంద్రమోహన్, సదాశివప్ప, అంజనా లక్ష్మణ్ లు నూతన కార్యవర్గ సభ్యులను శుక్రవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్మంగా వారు మాట్లాడుతూ తమ తోటి వ్యాపారులు ఉన్నత స్థానంలో ఉండటం తమకే గాక మండలానికి గర్వకారణమన్నారు.