ఆసరాతో వృద్ధులకు అండగా నిలిచిన సిఎం కేసీఆర్

ఎంపీపీ సుడీ శ్రీనివాసరెడ్డి

ములుగు జిల్లా

గోవిందరావుపేట సెప్టెంబర్ 11(జనం సాక్షి):-
ఆసరా పెన్షన్ పథకంతో వృద్ధులకు వికలాంగులకు అండగా ముఖ్య మంత్రి కేసీఆర్ నిలిచారని జడ్పిటిసి తుమ్మల హరిబాబు అన్నారు    శనివారం ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామపంచాయతీ నందు  తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు ఎంపీపీ సుడీ శ్రీనివాసరెడ్డి  సర్పంచ్ కర్లపల్లి ఈక అంజిబాబు వార్డ్ నెంబర్ల,ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆర్ లక్ష్మి, సువర్ణపాక సమ్మయ్య, తొట్టి నీలా,వి కనకక్కా,కు అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్,మండల ప్రధాన కార్యదర్శి లకావత నరసింహ నాయక్ గ్రామ కమిటీ అధ్యక్షులు వి నరేందర్, పృథ్వీరాజ్ ఉట్ల,ఎంపీటీసీ రామచందర్ ల్వాడియా, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చందూలాల్ లకావత్,కో ఆప్షన్ బాబర్,కర్లపల్లి వార్డ్ నెంబర్, అనుము, మండల ఉపాధ్యక్షులు రామకృష్ణ,  వాగ ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ లక్ష్మీపురం, గ్రామ ఉపాధ్యక్షులు జి.వెంకట్రామ్ సీనియర్ నాయకులు సువర్ణపాక సమ్మయ్య సువర్ణపాక లక్ష్మీనారాయణ,హనుమంతు లచ్చిరాయ్, యాకోబు,భూక్య శ్రీను,అజ్మీర శ్రీను సాంబశివరావు,ముత్తయ్య, లక్ష్మీపురం ఉపసర్పంచ్ వెంకన్న,జె కొమురయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీపురం,గాదర్ల వెంకటేశ్వర్లు, తుమ్మల శివ,తదితరులు గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు గ్రామ మహిళలు యూత్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.