ఇంటింటా త్రివర్ణ ప్రతాపం రేపరెపలాడాలి

నంది వనపర్తి పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవం సందర్భంగా   ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యార్థులు  భారీ  తీరంగ ర్యాలీ నిర్వహించారు  ఇంటింటికి  తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని  ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ నాయక్ ఉపాధ్యాయులు, గ్రామ యువకులు  మహిళా సంఘాలు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు