ఇందిరమ్మ బాట రెండో విడతపై నేడు తుది నిర్ణయం

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట రెండో విడతను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న తన కార్యాలయ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. అయితే తేదీలు ఖరారు చేయలేదు.