ఈ నెల 6న బాను,మంగళి కృష్ణ కస్టడీ పిటిషన్‌ విచారణ

మహబూబునగర్‌: ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భానుకిరణ్‌, మంగళి కృష్ణలను తమ కష్టడికీ ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ ఈ నెల 6న థ్రమశ్రేణి న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌కు వివరణ ఇస్తామని నిందుతుల రరపు న్యాయవాది పేర్కోన్నారు.