ఎంపీ మాలోత్ కవిత పరామర్శ

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / మండలంలోని దన్నసరి గ్రామానికి చెందిన గోపాల మల్లారెడ్డి కుమారుడు గోపాల శ్రీకాంత్ రెడ్డి ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎంపీ మాలోత్ కవిత వారి స్వగృహానికి చేరుకొని శ్రీకాంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను ఓదార్చి పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు
పర్కాల శ్రీనివాస్ రెడ్డి, మర్రి రంగారావు,కె ఎస్ ఎన్ రెడ్డి ,ముత్యం వెంకన్న గౌడ్,జడ్పీ కోఆప్షన్ మహబూబ్ పాషా,స్థానిక సర్పంచ్ శ్రీవాని రవీందర్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు యాకుబ్ రెడ్డి, వేం సంపత్ రెడ్డి ,సుంచు సూరయ్య,చింతకుంట్ల రవీంద్ర బాబు ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు